తెలిసిన వాడని ఆశ్రయమిస్తే..
సాక్షి, రాంగోపాల్‌పేట్‌:  తెలిసిన వాడిగా ఉంటూ ఓ వ్యక్తి ఐదేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి పరారయ్యాడు. ఈ ఘటన గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. బాలిక తల్లిదండ్రులు, పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ మర్కెలి జిన్నారంకు చెందిన ముద్దనగుల తిరుపతి రాజు, నాగమణిలు భార్యాభర్తలు. వీరికి ఐదేళ్ల అనుష్క…
తప్పిపోయానంటూ పోలీసులకు ఓ కుక్క ఫిర్యాదు
కుక్క విశ్వాసం గల జంతువు. ఇతర ఏ జంతువులకూ లేని తెలివి కుక్కలకు ఉంటుంది. అయితే కుక్కలకు మనుషులకున్నంత జ్ఞానం, ఆలోచన ఉంటోందంటారు కొంతమంది. అది కచ్చింతంగా నిజమని ఈ ఘటన ద్వారా తెలింది. అమెరికాలో టెక్సస్‌ రాష్ట్రంలో ఒక కుక్క స్వయంగా తాను తప్పిపోయానంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు దారి తెలియడ…
సుకుమార్‌ సినిమాలో నిఖిల్‌
యంగ్ హీరో నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల విడుదల అయిన ఈ చిత్రం హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఆ ఉత్సాహంతో నిఖిల్‌ తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాడు. నిఖిల్ హీరోగా సుకుమార్, అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ఓ సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి సుకుమార్‌ కథ - స్క్రీన్ ప…
జియో సినిమా యూజర్లకు గుడ్‌న్యూస్‌!
ముంబై :  టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో దక్షిణాది సినీ ప్రేమికులను అలరించేందుకు సిద్ధమైంది. జియో సినిమా.. సన్‌ టీవీ నెట్‌వర్క్‌ ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన సన్‌ నెక్ట్స్‌ సహకారంతో దక్షిణ భారత సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది.  సన్‌ నెక్ట్స్‌తో భాగస్వామ్యం కావడం ద్వారా తెలుగు, …
జగన్మోహనరెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం.
వెలుగు వి ఓ లతో కలిసి జగన్మోహనరెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు.  వెలుగు పథకం లో పని చేస్తున్న   వి ఓ లకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు గౌరవ వేతనం పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మహిళలు ఇబ్రహీంపట్నం లో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పా…
సేవాఘడ్ లో జరిగిన ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమం
ఈరోజు గుత్తి సమీపంలో గల సేవాఘడ్ లో జరిగిన ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో *శ్రీ స్వరూపానంద గిరి స్వామిజీ* గారితో గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివ శంకర్ నాయక్ గారు రిటైర్డ్ ips అధికారులు జగన్నాథ్ నాయక్, రవీంద్ర నాయక్, గిరిజన  పెద్దలు కేశవ నాయక్, అశ్వత్ నాయక్, వెంకట రమణ నాయక్, మహే…